మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు

మరో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు. [more]

Update: 2020-06-06 14:23 GMT

మరో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు. అందుకే వారు వైసీపీ వైపు చూస్తున్నారన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏడాది పాలనలో కోట్లాది మంది వ్యక్తిగతంగా లబ్ది పొందారని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండలేకపోతున్నారని మద్దాలి గిరి వ్యాఖ్యానించారు. తనలాగే అనేకమంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని మద్దాలి గిరి వ్యాఖ్యానించడం విశేషం.

Tags:    

Similar News