పవన్ పెదవి విప్పారే....!

Update: 2018-02-05 12:40 GMT

కేంద్రబడ్జెట్ పై పవన్ స్పందించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై త్వరలో మాట్లాడతనన్నారు. మేనిఫేస్టోకి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. మేనిఫేస్టోకు జవాబుదారీగా ఉండాలన్నారు. ఈ నెల21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కేంద్ర బడ్జెట్ ఈ నెల1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ దీనిపై స్పందించలేదు. ఇక పవన్ మరో టూరు షెడ్యూల్ ఖరారయింది. ఇప్పటి వరకూ అయితే శ్రీకాకుళం జిల్లా వరకే పవన్ పర్యటన పరిమితమయ్యే అవకాశముంది.

Similar News