టీడీపీ ఏపీ రాష్ట్ర కార్యాలయం!

Update: 2016-03-27 17:49 GMT

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం గుంటూరు జిల్లా కేంద్రంలోని ఎన్ టీఆర్‌ భవన్‌కు తరలిరానున్నది. జిల్లా టీడీపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంగా మారనుంది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న ఏపీ టీడీపీ కార్యాలయం గుంటూరుకు మార్చనున్నారు. ఉగాది రోజున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ నాయుడు లాంఛనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Similar News