వైసీపీలోకి ‘‘బల’’మైన నేత

Update: 2018-05-25 05:44 GMT

వైసీపీలో చేరికల జోరు బాగానే ఉంది. తాజాగా విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యాన్ పార్టీలో చేరారు. విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరడంతో ఆయనకు విశాఖ ఈస్ట్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో ఎంవీవీ సత్యనారాయణ తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Similar News