నారా వారిపల్లెలో రేపు వైసీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామమైన నారావారాపల్లిలో వైసీపీ రేపు సభ ఏర్పాటు చేయనుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఈ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు [more]

Update: 2020-02-01 14:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామమైన నారావారాపల్లిలో వైసీపీ రేపు సభ ఏర్పాటు చేయనుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఈ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు ఏర్పాట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూస్తున్నారు. అయితే అదే సమయంలో టీడీపీ కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. పోలీసుల అనుమతిని కూడా కోరింది. అయితే రెండు పార్టీలు ఒకే సయమంలో కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News