ఈ కేసులో రెండో నిందితుడు ఇతడేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగమంతమయింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు వివేకాందరెడ్డి డ్రైవర్ దస్తగిరి విచారణకు [more]

Update: 2021-08-26 07:39 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగమంతమయింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు వివేకాందరెడ్డి డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. ఆయనను విచారించిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇప్పటి వరకూ ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దస్తగిరిని కూడా కోర్టులో ప్రవేశపెడితే ఈ కేసులో రెండో నిందితుడిగా ఉంటారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు నేటికి 81వ రోజుకు చేరుకుంది.

Tags:    

Similar News