Ys sharmila : దీక్షకు నో పరిష్మన్

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతించలేదు. బోడుప్పల్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని భావించారు. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతి మంగళవారం [more]

Update: 2021-09-21 02:00 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతించలేదు. బోడుప్పల్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని భావించారు. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం బోడుప్పల్ లో చేయాలని నిర్ణయించారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాము దీక్ష చేసి తీరతామని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News