షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ

వైఎస్ షర్మిల పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. త్వరలో వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ చేరుతున్నారు. ఇప్పటికే స్వర్ణజిత్ సేన్ భార్య అనితా సేన్ [more]

Update: 2021-03-24 00:55 GMT

వైఎస్ షర్మిల పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. త్వరలో వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ చేరుతున్నారు. ఇప్పటికే స్వర్ణజిత్ సేన్ భార్య అనితా సేన్ వైఎస్ షర్మిలను కలిశారు. స్వర్ణజిత్ సేన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డీజీపీగా పనిచేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల వచ్చే నెల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించే లోపే కొందరు ప్రముఖులను చేర్చుకునేలా వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News