షర్మిల సమావేశాలు మళ్లీ షురూ

మళ్లీ వైఎస్ షర్మిల పార్టీ నేతలతో సమావేశాలను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం అవుతున్నారు. బెంగళూరు నుంచి చేరుకున్న షర్మిల [more]

Update: 2021-02-15 05:53 GMT

మళ్లీ వైఎస్ షర్మిల పార్టీ నేతలతో సమావేశాలను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం అవుతున్నారు. బెంగళూరు నుంచి చేరుకున్న షర్మిల ఈరోజు మధ్యాహ్నం నుంచి లోటస్ పాండ్ లో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యాలయం ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా నేతలను కూడా షర్మిల ఈరోజు కలుసుకుంటారు.

Tags:    

Similar News