హైదరాబాద్ చేరుకున్న షర్మిల

వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించనున్నారు. కొత్త పార్టీ పెడతారా? లేదా? అన్న ఊహాగానాలకు [more]

Update: 2021-02-09 01:09 GMT

వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించనున్నారు. కొత్త పార్టీ పెడతారా? లేదా? అన్న ఊహాగానాలకు షర్మిల నేడు తెరదించనున్నారు. ఉదయం పదిగంటలకు షర్మిల ఆత్మీయ సమావేశం నిర్మహించనున్నారు. దేనిపై షర్మిల ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నది వైసీపీలో ఉత్కంఠగా మారింది. కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం నేపథ్యంలో షర్మిల ఆత్మీయ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News