బ్రేకింగ్ : ఆర్టీసీపై జగన్ నిర్ణయం రేపు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ అంగీకరించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రేపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో [more]

Update: 2019-09-03 12:53 GMT

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ అంగీకరించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రేపు ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంపై ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికపై జగన్ అధికారులతోచర్చించారు. రేపు మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చించిననిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు. అంతేకాకుండా ఆర్టీసీకి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ గా నామకరణం చేయనున్నారు.

Tags:    

Similar News