నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిని వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే [more]

Update: 2019-08-07 12:25 GMT

కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిని వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ నిర్మలా సీతారామన్ ను కోరారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు వివిధ శాఖల కింద రావాల్సిన నిధుల గురించి నిర్మల సీతారామన్ తో జగన్ చర్చించారు. దాదాపు గంటపాటు ఆర్థికమంత్రితో జగన్ చర్చించారు.

Tags:    

Similar News