జగన్ మనసు కలిచి వేసిన సంఘటన.. ట్వీట్ చేస్తూ…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తిని జేసీబీతో తరలించడాన్ని ఆయన తప్పుపట్టారు. మానవత్వాన్ని చూపించాల్సిన [more]

Update: 2020-06-27 03:03 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తిని జేసీబీతో తరలించడాన్ని ఆయన తప్పుపట్టారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరు తన మనసు కలచి వేసిందని జగన్ ట్వీట్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని జగన్ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని జగన్ ట్వీట్ చేశారు. కాగా ఈ సంఘటనపై పలాస మున్సిపల్ కమిషనర్ తో పాటు, శానిటరీ ఇన్స్ పెక్టర్ ను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసింది.

Tags:    

Similar News