అనురాధ కుటుంబానికి జగన్ ఆసరా

గుండెపోటుతో మృతి చెందిన అనూరాధ అనే వాలంటీర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. విశాఖ జిల్లా పాడేరు [more]

Update: 2020-05-02 04:37 GMT

గుండెపోటుతో మృతి చెందిన అనూరాధ అనే వాలంటీర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. విశాఖ జిల్లా పాడేరు మండలంలో ఈ సంఘటన జరిగింది. పింఛను ను లబ్దిదారులకు పంచుతుండగా అనూరాధ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ వెంటనే అనూరాధ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కరనా సమయంలో వాలంటీర్లు నిర్వహిస్తున్న బాధ్యతలు మరువలేవని జగన్ అన్నారు. వాలంటీర్లు చేస్తున్న కృషిని జగన్ ప్రశంసించారు.

Tags:    

Similar News