బ్రేకింగ్ : జగన్ కు అమిత్ షా ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ ఫా ఫోన్ చేశారు. లాక్ డౌన్ పరిణామాలు, అనంతర చర్యల గురించి అమిత్ షా జగన్ [more]

Update: 2020-04-26 08:14 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ ఫా ఫోన్ చేశారు. లాక్ డౌన్ పరిణామాలు, అనంతర చర్యల గురించి అమిత్ షా జగన్ ను అడగారు. 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ఎలా ఉందన్న దానిపై కూడా అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్రంలో కరోనా టెస్ట్ లను విస్తృతంగా నిర్వహిస్తున్నామని జగన్ ఈ సందర్భంగా అమిత్ షాకు తెలిపారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధికంగా పరీక‌షలు నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు, మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ విషయంపైనా అమిత్ షా జగన్ అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News