బ్రేకింగ్ : ఏపీ జగన్ తీసుకున్న నిర్ణయంతో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనాలను ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల [more]

Update: 2020-04-04 06:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనాలను ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వాయిదా పద్ధతుల్లో చెల్లించాలని జగన్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చేస్తున్న సేవల కారణంగా వారికి పూర్తి వేతనాలను అందించాలని నిర్ణయించారు. వారు రాష్ట్రానికి అందిస్తున్న సేవలను జగన్ ప్రశంసించారు.

Tags:    

Similar News