బ్రేకింగ్ : జగన్ నిర్ణయం అంబేద్కర్ జయంతిరోజున

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లపట్టాల పంపిిణీ వాయిదా పడింది. ఉగాదిరోజున ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనుకున్నారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్రంలోని 26 లక్షల [more]

Update: 2020-03-20 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లపట్టాల పంపిిణీ వాయిదా పడింది. ఉగాదిరోజున ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనుకున్నారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్రంలోని 26 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. లబ్దిదారుల ఎంపిక కూడా ప్రారంభమయింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజునే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News