లాభంలేదని స్వయంగా జగన్

నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. కొన్నేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడంతో జగన్ స్వయంగా [more]

Update: 2020-02-20 02:35 GMT

నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. కొన్నేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడంతో జగన్ స్వయంగా దాని పనులను పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాకు రానున్నారు. అక్కడే అధికారులతో వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ సమీక్షించనున్నారు. జగన్ వెంట మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొననున్నారు. పనులు మందకొడిగా సాగుతుండటంపై ఇప్పటికే జగన్ నీటిపారుదల శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రాజెక్టు పూర్తికి ఈ సందర్భంగా జగన్ నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News