ఏపీలో కరోనా థర్డ్ వేవ్ వస్తే…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో అందుకు [more]

Update: 2021-08-17 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. థర్డ్ వేవ్ వచ్చినా ప్రాణాలకు ముప్పు లేకుండా అన్ని సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఈరోజు జరిగే సమావేశంలో కోవిడ్ ప్రస్తుత పరిస్థితులు, థర్డ్ వేవ్ పై జగన్ అధికారులతో చర్చించనున్నారు.

Tags:    

Similar News