బ్రేకింగ్ : మూడున్నర గంటలుగా జగన్ సమీక్ష

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ [more]

Update: 2021-01-25 12:35 GMT

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలుగా సాగుతుంది. సుప్రీంతీర్పు పై ఏం చేయాలన్న దానిపై జగన్ ఇంకా చర్చిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News