యూపీలో లాక్ డౌన్ పొడిగిస్తూ….?

ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ డౌన్ ను పొడిగిస్తూ యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ [more]

Update: 2021-05-10 00:36 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ డౌన్ ను పొడిగిస్తూ యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ డౌన్ కొనసాగనుంది. ఈనెల 17 వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేసుల తీవ్రతను బట్టి ఈ నెల 17న మరోసారి నిర్ణయంపై పునస్సమీక్షిస్తామని యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News