మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు కేసు నమోదయింది. ఆయనతో పాటు 25 మందిపై రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన [more]

Update: 2020-10-27 03:09 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు కేసు నమోదయింది. ఆయనతో పాటు 25 మందిపై రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన కేసులో యరపతినేని శ్రీనివాసరావుపై ఈ కేసు నమోదయింది. ఇటీవల టీడీపీ నేత బోయిన సర్వయ్య మృతితో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులను దూషించడం, కోవిడ్ నిబంధలను ఉల్లంఘించడంతో కేసు నమోదయింది.

Tags:    

Similar News