అందరూ ఆశ్చర్య పోతున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్ట్ కు కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. [more]

Update: 2019-08-06 12:16 GMT

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్ట్ కు కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. మిషన్ భగీరధ అద్భుత ఫలితాలను ఇస్తుందన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీరే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్తు బిల్లు 4,992 కోట్ల రూపాయలు వస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ధర్మపురిలో ఏడాది పొడవునా నీరుంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ జరగదని, వాటర్ లిఫ్ట్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు. మూడేళ్లలోనే 575 టీఎంసీల ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు.

Tags:    

Similar News