ఈ నెల 24వ తేదీన ఓటుకు నోటు కేసులో?

ఓటుకు నోటు కేసు విచారణను అవినీతి నిరోధక శాఖ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, [more]

Update: 2021-02-23 00:49 GMT

ఓటుకు నోటు కేసు విచారణను అవినీతి నిరోధక శాఖ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన హార్డ్ డిస్క్ లు, సీడీలు న్యాయస్థానానికి సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సాక్షుల విచారణను ఎప్పుడు చేయాలన్నది ఈ నెల 24 వ తేదీన జరిగే విచారణలో వెల్లడి కానుంది.

Tags:    

Similar News