కేంద్ర ఎన్నికల సంఘానికి వివేకా కూతురు ఫిర్యాదు

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డా.సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. తన తండ్రి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు [more]

Update: 2019-03-22 08:16 GMT

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డా.సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. తన తండ్రి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News