పెరుగుతున్న కేసులు.. మరికాసేపట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్?

దేశం మొత్తం మీద 13,387 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 1748 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా 437 మంది మృతి [more]

Update: 2020-04-17 03:49 GMT

దేశం మొత్తం మీద 13,387 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 1748 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా 437 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 11,201 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతోంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వంటి విషయాలపై చర్చించనుంది.

Tags:    

Similar News