బ్రేకింగ్ : మూడు ముక్కలుగా ఏపీ

ఆంధ్రప్రదేశ్ కు మూడు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతి ప్రాంతీయ బోర్డు ను ఏర్పాటు చేస్తారు. అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు [more]

Update: 2020-01-20 06:09 GMT

ఆంధ్రప్రదేశ్ కు మూడు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతి ప్రాంతీయ బోర్డు ను ఏర్పాటు చేస్తారు. అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో అసెంబ్లీతో పాటు మంత్రుల క్వార్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ గా ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్ భవన్ ను ఏర్పాటు చేస్తారు. దీనిని పరిపాలన రాజధానిని చేయనున్నారు. కర్నూలు అర్బన్ డెవెలెప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేయనున్నారు. కర్నూలులో హైకోర్టుతో పాటు న్యాయపరమైన విభాగాలన్నింటినీ ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ నిరసనలు వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News