బ్రేకింగ్ : బాబుకు హైకోర్టులో చుక్కెదురు

మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. తెలుగుదేశం పార్టీ నిర్మించిన కేంద్ర కార్యాలయం ప్రభుత్వ భూమి(వాగు పోరంబోకు)ని ఆక్రమించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి [more]

Update: 2019-12-16 06:23 GMT

మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. తెలుగుదేశం పార్టీ నిర్మించిన కేంద్ర కార్యాలయం ప్రభుత్వ భూమి(వాగు పోరంబోకు)ని ఆక్రమించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు, తెలుగుదేశం పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలే టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News