ట్రంప్ తో విందుకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈరోజు [more]

Update: 2020-02-25 01:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లే కేసీఆర్ ట్రంప్ విందు సమావేశంలో పాల్గొంటారు. ట్రంప్ తో జరిగే విందు సమావేశంలో కేవలం కొందరు ముఖ్యమంత్రులకే ఆహ్వానం అందింది. వారిలో కేసీఆర్ ఒకరు. ఈరోజు ట్రంప్ విందు సమావేశంలో కేసీఆర్ పాల్గొని తిరిగి హైదరాబాద్ రానున్నారు.

Tags:    

Similar News