బ్రేకింగ్ : తొమ్మిది లక్షలు దాటేశాయ్… విజృంభిస్తున్న కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా భారత్ లో 28,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. 533 మంది మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-07-14 04:28 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా భారత్ లో 28,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. 533 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్ లో ఇప్పటి వరకూ 23,727 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 3.11 లక్షలు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5.71 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News