కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి

కుటుంబ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ, వైసీపీలు కుటుంబాలకే పరిమితమైన [more]

Update: 2021-03-18 01:07 GMT

కుటుంబ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ, వైసీపీలు కుటుంబాలకే పరిమితమైన పార్టీలన్నారు. చంద్రబాబు లక్ష కోట్లు అప్పు చేస్తే, జగన్ రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. అభివృద్ధికి బదులు రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా కన్పిస్తుందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేతలను బెదిరించుకుంటూ బతికేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

Tags:    

Similar News