రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల వరకు ఆయన మీడియా ముందుకు రానని, మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు [more]

Update: 2018-12-31 13:02 GMT

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల వరకు ఆయన మీడియా ముందుకు రానని, మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మీకోసం… ఇప్పుడు నా కోసం మానేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఊహించని విధంగా ఆయన కొడంగల్ లో ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక్కసారి ఆయన నియోజకవర్గానికి వెళ్లడం తప్ప బయట కనిపించడం లేదు. కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతుకగా ఉన్న రేవంత్ రెడ్డి సైలంట్ అయితే ఆ పార్టీ క్యాడర్ కి ఇబ్బందే.

Tags:    

Similar News