రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో?

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఓటుకు నోటు [more]

Update: 2021-01-29 07:59 GMT

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి పిటీషన్ వేశారు. రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న తెలిపింది. అభియోగాల నమోదు కోసం కేసు విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News