మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ

తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి మార్చి మొదటి వారంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి [more]

Update: 2021-02-20 00:34 GMT

తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి మార్చి మొదటి వారంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ను ఆహ్వానించారు. ఢిల్లీ లో రైతులు చేస్తున్న ఆందోళనకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. రాకేష్ టికాయత్ ఈ బహిరంగ సభకు వస్తారని చెప్పారన్నారు. మోదీ, అమిత్ షా, కేసీఆర్ లకు వ్యతిరేకంగా రైతు ప్రయోజనాల కోసం ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీతో చేతులు కలిపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News