త్వరలో అమరావతికి రాకేష్ తికాయత్

అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి రాకేష్ తికాయత్ మద్దతు తెలిపారు. తాను త్వరలో అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఢిల్లీలో జరుగుతున్న [more]

Update: 2021-02-05 01:56 GMT

అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి రాకేష్ తికాయత్ మద్దతు తెలిపారు. తాను త్వరలో అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని రాకేష్ తికాయత్ కు వివరించారు. జగన్ ప్రభుత్వం రాజధానిని తరలిస్తూ తమ ప్రాంతానికి అన్యాయంచేస్తుందని వివరించారు. అంతా విన్న రాకేష్ తికాయత్ ఈ ఉద్యమం అయి ముగిసిన తర్వాత అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చినట్లు రాజధాని రైతులు తెలిపారు.

Tags:    

Similar News