కర్నూలులో రాహుల్

Update: 2018-09-18 09:17 GMT

కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం దామోదర సంజీవయ్య కుటుంబ సభ్యులను రాహుల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దామోదర సంజీవయ్య కుటుంబసభ్యులు కాంగ్రెస్ పార్టీకి 12 సెంట్ల స్థలాన్ని అప్పగించారు. అయితే ఈ స్థలంలో సంజీవయ్య స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పార్టీనేతలను రాహుల్ ఆదేశించారు. మరికొద్దిసేపట్లో బైరెడ్డి ఫంక్షన్ హాలులో రాహుల్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Similar News