బ్రేకింగ్ : జగన్ తో కాంట్రవర్సీ ఎంపీ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు భేటీ కానున్నారు. ఆయన ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో [more]

Update: 2019-11-22 12:36 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు భేటీ కానున్నారు. ఆయన ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో రఘురామ కృష్ణంరాజు పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడిన నేపథ్యంలో ఆయన జగన్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంగ్లీష్ మీడియంపై జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే విపక్షాలకు దన్నుగా నిలచేలా రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారని జగన్ ఆగ్రహించారు. దీనిపై వివరణ కోరాలని పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డిని జగన్ కోరిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణంరాజుతో పాటు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి కూడా ఉన్నారు.

Tags:    

Similar News