రేపు దీక్షకు దిగనున్న రాజుగారు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్ష [more]

Update: 2020-09-10 02:51 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్ష చేపట్టనున్నట్లు రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ఇటీవల దేవాలయాలపై దాడులు పెరిగాయని,అంతర్వేదిలో రధం దగ్దం అయినా ప్రభుత్వం ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. దీనికి నిరసనగా తాను దీక్షను చేపట్టనున్నట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

Tags:    

Similar News