జగన్ కు రఘురామకృష్ణంరాజు మరో లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభవృద్ధి కోసం కమిటీలు వేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]

Update: 2020-07-19 04:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభవృద్ధి కోసం కమిటీలు వేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200లో గోశాల అభివృద్ధి కమిటీలు వేశారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోశాల అభివృద్ధి కమిటీలు వేయలేదని, ఈ కారణంగా సింహాచలంలో ఆవులు చనిపోతున్నాయన్నారు. అన్ని వర్గాలతో కలిసి గోశాల అభివృద్ధి కమిటీలు వేయాలని రఘురామకృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News