నాపై కుట్ర జరుగుతూనే ఉంది

తనను చంపేందుకు కుట్ర జరుగుతూనే ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. క్రిమినల్ [more]

Update: 2021-04-11 01:16 GMT

తనను చంపేందుకు కుట్ర జరుగుతూనే ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. క్రిమినల్ ఆలోచనలు మానుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారని రఘురామ కృష్ణంరాజు జగన్ హెచ్చరించారు. ఇప్పటికే కొందరు తనపై దాడి చేయడానికి రెడీ అయ్యారన్నారు. వారి పేర్లతో సహా హోంశాఖకు రిపోర్ట్ చేశానని తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా తనను ఎదుర్కొనలేక వైసీపీీలోని కొందరు నేతలు తనపై కక్ష పెంచుకున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. వారి మూమెంట్స్ ఎప్పటికప్పుడు తనకు తెలుస్తూనే ఉన్నాయని చెప్పారు

Tags:    

Similar News