బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు…మరణాలు కూడా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 75,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,133 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-09-08 04:15 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 75,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,133 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,422 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 71చ642 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,83,697 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 33,23,950 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News