బ్రేకింగ్ : పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో… కొల్లు రవీంద్రను

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. [more]

Update: 2020-12-03 05:43 GMT

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇటీవల మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితుడిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరుడిగా నిందితుడిని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News