తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కరోనా నివారణ చర్యలపై ఆయన ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. లాక్ డౌన్ మినహాయింపులు, కేసుల [more]

Update: 2020-08-11 05:57 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కరోనా నివారణ చర్యలపై ఆయన ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. లాక్ డౌన్ మినహాయింపులు, కేసుల పెరుగుదల, రికవరీ రేటు తదితర అంశాలపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. ఏపీ ,తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు అసోం, బీహార్ర, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, యూపీ, కేరళ ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News