చంద్రబాబు రాయి నాటకాలాడుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాటకాలాడుతున్నారన్నారు. చచ్చిన పామును ఎవరైనా కొడతారా? అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతి [more]

Update: 2021-04-13 01:55 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాటకాలాడుతున్నారన్నారు. చచ్చిన పామును ఎవరైనా కొడతారా? అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతి సభలో తనపై రాయివేశారంటూ చంద్రబాబు ధర్నాకు దిగి సానుభూతి కోసం ప్రయత్నించారన్నారు. అయితే చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అమిత్ షా పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబు పార్టీకే ఉందన్నారు. ఆ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని నిజాలను నిగ్గు తేల్చాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News