వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ కలుస్తారు

వచ్చే అసెంబ్లీ నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోట ీచేసే ధైర్యం లేదన్నారు. పోటీ [more]

Update: 2021-04-12 01:05 GMT

వచ్చే అసెంబ్లీ నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోట ీచేసే ధైర్యం లేదన్నారు. పోటీ చేసినా గెలవరన్న విషయం మొన్నటి ఎన్నకల్లో తెలసిందన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Tags:    

Similar News