చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకో

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. తిరుపతిలో వైసీపీ విజయం ఖాయమయిపోయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి [more]

Update: 2021-04-11 01:58 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. తిరుపతిలో వైసీపీ విజయం ఖాయమయిపోయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇక్కడ బీజేపీ పెద్దగా పొడిచేదేమీ లేదని చెప్పారు. జగన్ సంక్షేమ పథకాలే వైసీపీిని గెలిపిస్తాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పిచ్చిపట్టి చేస్తున్న వ్యాఖ్యలు జనం పట్టించుకోరని చెప్పారు.

Tags:    

Similar News