కుప్పంలో మళ్లీ మెజారిటీ మాకే

కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు చుక్కలు [more]

Update: 2021-04-07 01:08 GMT

కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు చుక్కలు చూపించారని, ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కుప్పం నుంచి చంద్రబాబును తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతల అవినీతి ఆ పార్టీకి శాపంగా మారిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Tags:    

Similar News