ప్రాంతీయ మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మండలికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుా ఉంటారు. [more]

Update: 2021-02-23 01:47 GMT

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మండలికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుా ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మండలికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వచ్చే నెలలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు.

Tags:    

Similar News