బ్రేకింగ్ : ఏపీలో మరో 75 కేసులు….దీంతో 722కు చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్క రోజే 75 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ [more]

Update: 2020-04-20 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్క రోజే 75 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరుకుంది. ఏపీలో యాక్టివ్ కేసులు 610 వరకూ ఉన్నాయి. 20 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా నుంచి 92 మంది కోలుకున్నారు. ఈరోజు చిత్తూరులో 25, గుంటూరు 20, కర్నూలులో 16 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News