రేపు నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా [more]

Update: 2021-01-26 07:48 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్ కు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ కు ఇబ్బంది కలగకుండా సిబ్బంది సేవలను ఎన్నికలకు వినియోగించుకునేలా చూడాలని అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరనున్నారు.

Tags:    

Similar News